రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్లో కనిపించిన అమానవీయ చర్య మైనర్ బాలికను గర్భవతిని చేసిన అతని సమీప బంధువు కావడంతో కుటుంబసభ్యులు షాక్కి గురయ్యారు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
Man Married Minor Girl: సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.. మైనార్టీ తీరకుండానే ప్రేమలు, పెళ్లిళ్లు.. విడుపోవడాలు కూడా జరిగిపోతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. బాలికను ప్రేమిస్తున్న ఓ యువకుడిని.. ఆ బాలిక పేరెంట్స్ మందలించారు.. దీంతో.. పబ్లిక్గానే ఆ బాలికకు తాళి కట్టేశాడు.. ఈ వ్యహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్ అనంతపురం జిల్లాలో…
Harassment : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Pastor Cheating: ప్రజలకు దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కొంతమంది తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది దేవుడు పేరు చెప్పుకొని పాడుపనులు చేస్తున్నారు.
15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గత ఏడాది అరెస్టయిన 22 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకోగలదని న్యాయస్థానం పేర్కొంది.
మీర్ పేట పీ.ఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. 9వ తరగతి చదువుతున్న బాలిక తన ఇంటి నుంచి స్నేహితు రాలు ఇంటికి బయలు దేరింది. ఇప్పేడే వస్తా అంటూ బయటకు వెళుతున్న బాలికను కొందరు గమనించారు ఆమెపై కన్నేసిన కామాంధులు ఇదే సమయం అని భావించి ఆబాలికను కిడ్నిప్ చేశారు.