Rangareddy Crime: కామంతో మైనర్ పై అఘాయిత్యం.. 3 నెలల తరువాత బయటపడ్డ భాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: దేశంలో ఎక్కడో ఒకచోట, ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇది ఆగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. చట్టం తెచ్చిన చట్టాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఆగడం లేదు. స్త్రీ కనిపిస్తే చాలా కామోన్మాదులు రెచ్చిపోతున్నారు రెచ్చిపోతారు. బాధితులు బయటకు వచ్చేంత ధైర్యం ఉండరన్న నమ్మకం కామోన్మాదులకు ఆయుధంగా మారింది. దీంతో కామపిశాచులు చలరేగిపోతున్నారు. మహిళ కనిపిస్తే కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. చట్టాలు అమల్లోకి వచ్చిన దిశా వంటి సంఘటనలు వారి కార్యకలాపాలను ఆపడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Read also: Kishan Reddy: 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్లో కనిపించిన అమానవీయ చర్య మైనర్ బాలికను గర్భవతిని చేసిన అతని సమీప బంధువు కావడంతో కుటుంబసభ్యులు షాక్కి గురయ్యారు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గర్భవతి అని చెప్పారు. తనపై ఎవరు ఇలా చేశారంటూ బాలికపై తల్లి ఒత్తిడి చేసింది. కన్నీరు పెట్టుకుంది. తనకూతురు అభం శుభం తెలియని చిన్న పిల్లఅని తనపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడేందుకు ఎలా మనసు వచ్చిందని గుండెలు బాదుకుంది. తన కూతురి జీవితం ఇప్పుడు ఎలా? అంటూ వాపోయింది. తనకూతురికి దీనికి కారణం ఎవరు అంటూ మళ్లీ అడగడంతో.. చివరకు ఆమైనర్ బాలిక నోరు విప్పింది. తనకు 3 నెలల నుంచి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మరెవరో కాదు తన బావ అని చెప్పింది. ఇంట్లో ఎవరికైనా చెప్పకూడదని బెదిరించాడని తెలిపింది. దాంతో తను ఇంట్లో చెప్పలేకపోయానని తల్లిని పట్టుకుని ఏడ్చింది. వెంటనే బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..