Rangareddy Crime: కామంతో మైనర్ పై అఘాయిత్యం.. 3 నెలల తరువాత బయటపడ్డ భాగోతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy Crime: దేశంలో ఎక్కడో ఒకచోట, ప్రతి రోజూ, ప్రతి గంట, ప్రతి నిమిషం స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇది ఆగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. చట్టం తెచ్చిన చట్టాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఆగడం లేదు. స్త్రీ కనిపిస్తే చాలా కామోన్మాదులు రెచ్చిపోతున్నారు రెచ్చిపోతారు. బాధితులు బయటకు వచ్చేంత ధైర్యం ఉండరన్న నమ్మకం కామోన్మాదులకు ఆయుధంగా మారింది. దీంతో కామపిశాచులు చలరేగిపోతున్నారు. మహిళ కనిపిస్తే కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. చట్టాలు అమల్లోకి వచ్చిన దిశా వంటి సంఘటనలు వారి కార్యకలాపాలను ఆపడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Read also: Kishan Reddy: 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్లో కనిపించిన అమానవీయ చర్య మైనర్ బాలికను గర్భవతిని చేసిన అతని సమీప బంధువు కావడంతో కుటుంబసభ్యులు షాక్కి గురయ్యారు. బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గర్భవతి అని చెప్పారు. తనపై ఎవరు ఇలా చేశారంటూ బాలికపై తల్లి ఒత్తిడి చేసింది. కన్నీరు పెట్టుకుంది. తనకూతురు అభం శుభం తెలియని చిన్న పిల్లఅని తనపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడేందుకు ఎలా మనసు వచ్చిందని గుండెలు బాదుకుంది. తన కూతురి జీవితం ఇప్పుడు ఎలా? అంటూ వాపోయింది. తనకూతురికి దీనికి కారణం ఎవరు అంటూ మళ్లీ అడగడంతో.. చివరకు ఆమైనర్ బాలిక నోరు విప్పింది. తనకు 3 నెలల నుంచి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి మరెవరో కాదు తన బావ అని చెప్పింది. ఇంట్లో ఎవరికైనా చెప్పకూడదని బెదిరించాడని తెలిపింది. దాంతో తను ఇంట్లో చెప్పలేకపోయానని తల్లిని పట్టుకుని ఏడ్చింది. వెంటనే బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!