ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు నులిమి చేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
లైంగిక దాడిని ప్రతిఘటించిన ఓ మైనర్ బాలిక ప్రమాదంలో పడింది. అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో ఓ దుర్మార్గుడు 15 ఏళ్ల బాలికపై దాడి చేసి.. ఆ అమ్మాయిని మంచానికి కట్టేసి ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో ప్రైవేట్ భాగాల వద్ద కాలిన గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు.
కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఓ కసాయి తండ్రి కటాకటాల పాలయ్యాడు.
పాకిస్తాన్ లో చాలా మంది అమ్మాయిలకు మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తుంటారు. కొంతమంది తమ కూతుళ్లను ఎక్కువ డబ్బులిచ్చిన వారికి కట్టబెడుతుంటారు. అయితే ఇలాంటి సంఘటనే పాకిస్తాన్ లో జరిగింది. డబ్బు కోసం తన కూతురును వేరే వారికి ఇచ్చే ప్రయత్నం చేశారు. మైనర్ అయిన కూతరు పెళ్లికి అడ్డు చెప్పడంతో దారుణంగా భార్యనే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. పాకిస్తాన్ లక్కీ షా సద్దార్ ప్రాంతానికి చెందిన జుల్ఫికర్ జిస్కానీ డబ్బుల కోసం తన మైనర్…