ఇస్లామిక్ తరగతులకు హాజరవుతున్న మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడికి కేరళలోని కోర్టు 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి (పోక్సో) ఆర్ రేఖ ఆ వ్యక్తికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్స్ కింద అనేక నేరాలకు సంబంధించి మొత్తం 56 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే, శిక్షను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, గరిష్టంగా 20…
పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ పట్టణంలో టిఫిన్ పెట్టలేదని ఓ బాలుడు తన తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్న పోలీసులకు తెలియజేశాడు.
దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడితో అతని ముగ్గురు స్నేహితులు బలవంతంగా బూట్లు నాకించి అనంతరం అతడితో "అసహజ సెక్స్" చేయించారు. నిందితులు తమ మొబైల్ ఫోన్లలో ఈ చర్యను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కిడ్నాపర్లు అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Dalailama : టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా మైనర్ బాలుడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయ వస్ర్ర్తాలు ధరించి బుద్ధుడి బోధనలు చేసే పెద్దాయనకు ఏమైందని జనం అవాక్కవుతున్నారు.
మన జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న కారణాలకు, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలను మందలించినా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతున్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సిల్వాస్సాలో నరబలి ఉదంతం తెరపైకి వచ్చింది. ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై నరబలి ఇచ్చారు.
ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. దేశరాజధానిలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.