దేశం ప్రస్తుతం ఇంత ప్రశాంతంగా ఉందంటే.. సరిహద్దుల్లోని భద్రతా దళం యొక్క త్యాగం ఎనలేనిది. వారు అక్కడ రాత్రింబవళ్లు కాపుకాస్తూ..ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు..కాబట్టే మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం.
కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు త్రివేండ్రం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చిలో నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్షో నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే శాఖ సహాయ మంత్రి రావూ సాహేబ్ పాటిల్ ధన్వే మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆదేషాలతో ఇక్కడికి వచ్చాను అని చెప్పిన ఆయన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంది. ఆయన మొదటి దశ యాత్ర అక్టోబర్ 2న ముగుస్తది. గ్రామాలకు తరలి వెల్లండి అని చెప్పిన గాంధి జయంతి రోజున ముగుస్తుంది. ఏ ఇతర పార్టీల నేతలు గ్రామాలకు వెల్లడం లేదు.. కేసీఆర్…