కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో చాలా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి లీటరుకు రూ. 4 పెంచుతున్నట్లు మంత్రి కె.ఎన్. రాజన్న గురువారం ప్రకటించారు.
Milk Price Hike: సెప్టెంబర్ 1 నుంచి సామాన్యులకు ద్రవ్యోల్బణం మరో దెబ్బ తగిలింది. ఈ మహానగరంలో పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. ఏ మెట్రో సిటీలో గేదె పాల ధర పెరిగిందో తెలుసుకోండి.
Milk Price Hike: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్యుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది.
Milk: సామాన్యులకు శుభవార్త. వర్షాకాలం తర్వాత పాల ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలో పాల ధరలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. గత ఏడాది 10 శాతం పెరిగింది.
Milk Price Hike: సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఆగస్టు 1 నుంచి నందిని పాల ధరను లీటరుకు రూ.3 పెంచుతూ కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నందిని అనేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఉత్పత్తుల బ్రాండ్ పేరు. మంత్రివర్గ సమావేశంలో పాల ఉత్పత్తిదారుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముందే ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడికి తీవ్ర భారంగా మారుతోంది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ మళ్లీ పాల ధరలు పెంచేసింది. ఫుల్ క్రీమ్ లీటర్ పాలపై రూపాయి, టోకెన్ మిల్క్ లీటర్పై రూ.2 ధర పెంచుతున్నట్లు తెలిపింది.
నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుడిపై భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లు పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. దీంతో పేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వచ్చే వారం నుంచి మరిన్ని నిత్యావసరాల ధరలు పెరుగనున్నట్లు తెలిసింది. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో జూలై 18 తరువాత నుంచి పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. దీంతో మరింతగా సామాన్యుడిపై భారం పడబోతోంది.…