ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే దీని కోసం బ్లూ స్పారో అనే ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనిని జెట్ లాంచ్డ్ బలిస్టిక్ క్షిపణిగా పిలుస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగి.. యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం ఇరాన్ వరుస దాడులతో పక్కనే ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలపై విరుచుకుపడుతోంది.…
Gravity Nuclear Bombs: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధిపతి పీట్ హెగ్సెత్ తాజాగా చేసిన ప్రకటన ఇరాన్ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇరాన్పై గెలుపు దిశగా అమెరికా అడుగులు వేస్తోందని, త్వరలోనే శత్రువుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా – ఇజ్రాయెల్ దళాలు వచ్చే వారం రోజుల్లోపే ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించబోతున్నాయని హెగ్సెత్ వెల్లడించారు.…
Iran-Israel War: ఇజ్రాయెల్ దాడుల్లో గాంధీ ఆస్పత్రి ధ్వంసమైంది.. ఇరాన్ అధికారులు పేషెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. గాంధీ ఆస్పత్రి దాడిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదానోమ్ ఘెబ్రేయెసస్ స్పందించారు.. ఆస్పత్రుల్లో దాడులు ఆందోళనకరమని డైరెక్టర్ తెలిపారు.. మరో మూడు ఇతర హాస్పిటల్స్పై ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది.. గతంలోనూ టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపైనా దాడి జరిపినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. “తహ్రాన్లో గాంధీ హాస్పిటల్ పై బంబింగ్ వార్తలు…
US Iran Tensions:మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా వైరల్గా మారిన శాటిలైట్ ఫోటోలను గమనిస్తే అమెరికా సైనిక స్థావరాలలో యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థల సంఖ్య వేగంగా పెరిగినట్లు తెలుస్తుంది. ప్లానెట్ ల్యాబ్స్, రాయిటర్స్ చిత్రాలు ఖతార్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలలో సైనిక మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం కోరుకుంటున్నారు, అదే…