ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా జనాభా 141.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. మ�
Bandi Sanjay : కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని ఆయన అన్నారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర�
Income Tax: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికి రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులపై ‘‘ఆదాయపు పన్ను’’ తగ్గించాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
’90’s A Middle Class Biopic: ఈ ఏడాది తెలుగు వెబ్ సిరీస్లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. వివిధ జోనర్లలో రూపొందిన ఈ సిరీస్లు, అత్యద్భుతమైన కంటెంట్తో అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిలో అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్ల జాబితాలో ముందునే కనిపించినది ‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఈ సిరీస్ ఈ ఏడాది జనవరి 5న ఈటీవ�
Budget 2024 : సార్వత్రిక ఎన్నికలకు ముందు గురువారం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై మధ్యతరగతి, రైతులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
India: భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో బాధపడుతుంటే.. భారత్ మాత్రం ఈ ఏడాది జీడీపీలో టాప్ 1 స్థానంలో నిలుస్తుందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో భారతదేశంలో మధ్యతరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని..
Middle Class People: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను కూడా మధ్య తరగతి వారేనని ఎప్పుడో చెప్పారు. అంబానీ అయినా, టిమ్ కుక్ అయినా వారి దృష్టి మధ్యతరగతిపైనే ఉంటుంది. కానీ ఈ మధ్యతరగతి ఎందుకు మిడిల్ నుంచి పై స్థాయికి వెళ్లలేకపోతోంది.