దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఫ్లాట్గా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు లాభపడి 81,741 దగ్గర ముగియగా.. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 24, 951 దగ్గర ముగిసింది.
Tata Steel Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య కంపెనీల్లో ఉద్యోగులకు తొలగింపుల దెబ్బ పెరుగుతోంది. కొత్త సంవత్సరంలో కూడా తొలగింపులు శరవేగంగా కొనసాగుతున్నాయి.