Sushmita Sen has finally put to rest all rumours surrounding her wedding with former IPL chairman Lalit Modi. She, however, did say that she is "unconditionally surrounded by love".
పీటల మీదే పెళ్లి ఆగిపోయే దృశ్యాల్ని మనం నిన్నటివరకు సినిమాల్లోనే చూశాం.. ఇప్పుడు అలాంటి సంఘటనలు రియల్ లైఫ్లోనూ చోటు చేసుకుంటున్నాయి. ఏవేవో కారణాలు చెప్తూ.. స్వయంగా వధువులే పెళ్లిళ్లను ఆపేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. ఏడు అడుగుల్లో భాగంగా రెండు అడుగులు పూర్తయ్యాక.. ‘నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు’ అంటూ వధువు పెద్ద షాకిచ్చింది. ఎంత చెప్పినా వధువు వినకపోవడంతో.. వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు…
అతడో వీఆర్వో. బాధ్యతగా మెలగాల్సిన అతడు పాడుబుద్ధి చూపించాడు. అప్పటికే పెళ్లైన అతగాడు.. భార్యకు సంతానం కలగడం లేదని ఓ యువతికి రెండో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అనంతరం మొహం చాటేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెద్దేముల్ మండలంలో బోయ కార్తీక్ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందినవాడు. ఇతనికి ఇంతకుముందే పెళ్లయ్యింది. అయితే, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని ఓ యువతికి మాయమాటలు చెప్పి, ఆమెపై…
కొద్దిరోజులుగా నరేష్, పవిత్ర పెళ్ళిచేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ మారిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మైసూర్ లో నరేష్- పవిత్ర ఓ అపార్ట్ మెంట్ లో వున్నారనే వార్త సంచలంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న మూడో భార్య రమ్య అక్కడవెళ్ళింది. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. బయటకు వెళుతున్న వారిద్దరిని అడ్డుకుంది. పవిత్ర ను రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. అయితే ఓ అపార్ట్ మెంట్…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్తో కూడిన స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయగా.. గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. Read Also:…
పెళ్లైన ఆనందంలో వధూవరులు వేదికపై డ్యాన్సులు చేస్తుంటారు. ముఖ్యంగా.. అబ్బాయిలైతే ఇరగబడి రెచ్చిపోతుంటారు. రకరకాల స్టంట్స్ చేసి, తమ భార్యల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే అనుకోకుండా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటుంటాయి. ప్యాంట్ జారిపోవడం, ఉత్సాహంలో వరుడు కింద పడిపోవడమో.. ఇంకా చిత్రవిచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటిదే మరో ఫన్నీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భార్య ముందు స్టంట్ చేయబోయిన ఓ వరుడు.. పొరపాటున భార్యని తన్నేశాడు. ఈ ఘటన విదేశాల్లో…
సహజీవనానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహజీవనం చేసిన జంటకు కలిగిన సంతానం విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఓ జంట.. భార్యాభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సహజీవనం చేశారంటే వారిద్దరూ మ్యారేజ్ చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. Read Also: Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్ కేరళకు చెందిన ఓ జంట సుదీర్ఘకాలం పాటు సహజీవనం…
ఈమధ్య కాలంలో మనం పెళ్లిళ్లలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడాన్ని తరచూ చూస్తూనే ఉన్నాం. వాటిల్లో కొన్ని సీరియస్గా ఉంటే, మరికొన్ని నవ్వులు తెప్పించే విధంగా ఫన్నీగా ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఒకటి రెండో కేటగిరీకి చెందింది. ఒక్క మిఠాయి, కేవలం ఒకే ఒక్క మిఠాయి వధూవరుల మధ్య చిచ్చు పెట్టేసింది. దీంతో, అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేదికపై ఉన్న వధూవరులు.. ఒకరినొకరు పొల్లు పొల్లుమని కొట్టేసుకున్నారు.…
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. చాలా గ్రాండ్గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. రిసెప్షన్ వచ్చేసి 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇకపోతే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నయనతార పెళ్లి…