మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.. దేశంలో 4.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.3 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది. జాతీయ స్థాయిలో అరటి పంట మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 18 శాతం అరటిదే. తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలో అరటి ముందు స్థాన
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లాలో దానిమ్మను రైతులు అధికంగా పండిస్తున్నారు.. చిత్తూరు పలమనేరుకు చెందిన ఓ రైతు ఆధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభాలను పొందుతూన్నాడు.. ఆయన దానిమ్మ మొక్కల పెంపకం పై సూచనలు కూడా ఇస్తున్నారు.. ఒకప్ప�
ఎటువంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని ఇస్తున్న వాటిలో వ్యవసాయం కూడా ఒకటి.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటి గా మారిందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని కొంతమంది రైతులు �
ఈరోజుల్లో పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు.. ఉద్యోగాలు చెయ్యడం వల్ల మంచి సంపాదన లేకపోవడంతో ఎక్కువ మంధి యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈరోజుల్లో మార్కెట్ లో బ్లూ బెర్రీస్ పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది ఈ వ్యవసాయాన్ని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ�
ఈ మధ్య యువకులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. బయట పొలంకు వెళ్లి పని చెయ్యలేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేస్తున్న వ్యవసాయం చెయ్యాలని భావిస్తున్నారు.. అందులో ముఖ్యంగా పుట్టగొడుగుల వ్యవసాయం కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో అందుకు వీటిని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు..మనం తినే పు�