మిసెస్ ఇండియా మై ఐడెంటిటీకి జరిగిన పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు. గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా తోడేటి పలు…
Miss World Pageant 2024 in India: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘మిస్ వరల్డ్’ పోటీలు భారత్లో జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఢిల్లీ మరియు ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్లో చివరిసారిగా 1996లో ఈ పోటీలు నిర్వహించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని అశోక్ హోటల్లో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు.…
#vt13newrecruit pic.twitter.com/zddAvLGSte — Varun Tej Konidela (@IAmVarunTej) March 2, 2023 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమాని మొదలుపెట్టే వరుణ్ తేజ్ ఈసారి మాత్రం ఒకేసారి రెండు సినిమాలని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం…
మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్తేజ్తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
మన టాలీవుడ్ ఫిల్మ్మేకర్ల పరభాష భామల మోజు గురించి అందరికీ తెలిసిందేగా! ఎంత ఖర్చైనా పర్లేదు.. ఇతర రాష్ట్రాల నుంచి కథానాయికల్ని ఇంపోర్ట్ చేసుకుంటారే తప్ప, లోకల్ ట్యాలెంట్ని పెద్దగా పట్టించుకోరు. ఇబ్బడిముబ్బడిగా వాళ్ళు విచిత్రమైన డిమాండ్స్ చేసినా సరే, వాటిని తీర్చేందుకు సిద్ధమైపోతారు. మనోళ్ళ ఈ వీక్నెస్ చూసే.. పరభాష భామలు క్యాష్ చేసుకుంటుంటారు. సరిగ్గా మానుషీ ఛిల్లర్ కూడా అదే చేయాలనుకుంది. ఆఫర్స్ కోసం తనని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి, భారీగా దండుకోవాలని చూసింది.…
ప్రస్తుతం సెలబ్రిటీలందరికి చల్లగా సేద తీరడానికి ఉన్న ఒకే ఒక్క ప్రదేశం.. మాల్దీవ్స్ ..కొంచెం సమయం దొరికినా స్టార్లందరూ బ్యాగ్ సర్దేసుకొని మాల్దీవులకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లందరూ మాల్దీవుల ఒడ్డున బికినీలో పోజులు ఇచ్చి కుర్రకారులో సెగలు పొగలు తెప్పించారు. ఇక తాజాగా మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ వంతు వచ్చింది. ఇటీవలే కిరీటాన్ని అందుకున్న మానుషీ టైమ్ దొరకడంతో ఎంచక్కా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫోటోలను తన…
మానుషీ చిల్లర్… మాజీ ప్రపంచ సుందరి! ఐశ్వర్య, ప్రియాంక తరువాత ఆ స్థాయిలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఇండియన్ మిస్ వరల్డ్. అయితే, కిరీటం సాధించిన తరువాత తొందర పడకుండా కూల్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తోనే మూడు చిత్రాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫస్ట్ మూవీలోనే అక్షయ్ కుమార్ సరసన మహారాణి సంయోగితగా ఎంపికైంది. ‘పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చారిత్రక చిత్రం పూర్తికాగా,…