Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తోంది.
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' చిత్రానికి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా యు.ఎస్.ఎ. హక్కుల్ని రూ. 80 లక్షలకు ది విలేజ్ గ్రూపీ సంస్థ సొంతం చేసుకుంది.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఖుదీరామ్ బోస్. అతని బయోపిక్ ను డివిఎస్ రాజు దర్శకత్వంలో విజయ్ జాగర్లమూడి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఆ చిత్రాన్ని ఇవాళ పార్లమెంట్ సభ్యుల కోసం ప్రదర్శించబోతున్నారు.
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ కాగా క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై 'కలర్ ఫోటో' నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.
Puri Jagannadh Team: పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బా�
ఇవాళ టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని ప్రశ్నిస్తే, మెజారిటీ జనం తమన్ పేరే చెబుతారు. పిన్న వయసులోనే తండ్రి దగ్గర సంగీత సాధన మొదలు పెట్టడమే కాదు… చిన్నప్పుడే చిత్రసీమలోకి వాద్య కళాకారుడిగా అడుగు పెట్టడం కూడా తమన్ కు కలిసి వచ్చింది. నిన్నటి తరం సంగీత దర్శకులు ఎంతోమంది దగ్గర తమ