ఈస్టిండియా కంపెనీ పేరు విద్యావంతులకే కాదు.. పాఠశాలకు, కళాశాలకు వెళ్లని వారికి కూడా తెలుసు. భారతీయులను చాలా కాలం పాటు బానిసలుగా చేసి భారతదేశాన్ని పాలించిన సంస్థ ఇదే. ఈ కంపెనీ మొదట క్రీ.శ. 1600లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు దేశం మొత్తాన్ని పరిపాలించే విధంగా మూలాలను నెలకొల్�