పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఇటు సినిమా రంగంలో అటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడే దానికి ఎపి స్టేట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కౌంటర్స్ కూడా వచ్చాయి. వస్తున్నాయి. సినిమా వర్గాల నుంచి పవన్ కు మద్దతు బాగానే లభిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ స్పీచ్ కి మహేష్ బాబు ఎప్పుడో చేసిన ట్వీట్ రిలేటెడ్ గా ఉందని ఇప్పుడు వైరల్…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై వివాదం పెద్దదవుతోంది. టాలీవుడ్ సమస్యలను పట్టించుకోండి అంటూ మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా విన్నవించుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న జరిగిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైర్ అయ్యారు. సినీ పెద్దలందరికీ చురకలు అంటిస్తూనే, ఇటు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. Read Also : సన్నాసుల్లారా కోట్లు…
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా “లవ్ స్టోరీ” టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సాయి పల్లవిపై. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటున్న ఈ సినిమాపై మహేష్ బాబు వరుస ట్వీట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. Read…
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పిల్లలు గౌతమ్, సితారలకు కూడా అప్పుడే స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఈ స్టార్ కిడ్స్ సినిమా ఎంట్రీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’ చిత్రంలో చిన్న పాత్రలో నటించగా, అతని కుమార్తె సితార తెలుగులో ‘ఫ్రోజెన్’ కోసం డబ్బింగ్ చెప్పింది. సితారకు సినిమాలు చేసే…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. టాలీవుడ్ లో కార్పోరేట్ బ్రాండ్ లకు కేరాఫ్ ఆడ్రెస్ గా మారిన మహేశ్ తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దాదాపు 250 కి పైగా స్టోర్లను కలిగిన మొబైల్ ఫోన్ రిటైల్ చైన్ బిగ్ సికి ప్రచారం మొదలెట్టాడు మహేశ్. ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్రాండ్ల కు ప్రచార…
ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు వెనకబడిపోయారు. ఆయన డైరెక్షన్ లో 2018లో “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలైంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆయన నెక్స్ట్ మూవీ వెండితెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం శ్రీనువైట్ల చేతిలో హిట్ మూవీ “ఢీ” సీక్వెల్ ఉంది. మంచు విష్ణు హీరోగా “ఢీ అంటే ఢీ” అనే టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నాడు. Read Also : నెవర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ ఛీ పనిలో పడ్డారు. మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ “దూకుడు” విడుదలై నేటితో పదేళ్లు పూర్తవుతోంది. ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 23, 2011న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన “దూకుడు” దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా…
మహేష్ బాబు సూపర్ స్టార్ క్రేజ్ కు తగ్గట్టుగానే ఆయన కెరీర్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఆ జాబితాలో “దూకుడు” ఒకటి. ఈ చిత్రం 23 సెప్టెంబర్ 2011 న 1800 స్క్రీన్లపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, సోనూ సూద్ తో పాటు బ్రహ్మానందంప్రధాన పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాని నవంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ పర్యవేక్షణ, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఆ పని…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు మహేష్ బాబు. ఈ మేరకు వరుసగా పలువురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. Read Also : ఈడీ ముందుకు…