Mahesh Babu: నా వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తుంటాయి. అలాగే ప్రతి ఆర్టిస్ట్ ను మిమిక్రీ చేస్తుంటారు. దీని గురించి మహేశ్ బాబుని అడిగినపుడు తన వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరని అన్నారు. తన వాయిస్ ని క్యాచ్ చేయటం అంత ఈజీ కాదని అందుకే ఎవరూ చేయలేదని అన్నారు. కొంత రేంజ్ వరకూ ఓకె కానీ పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేరన్నది మహేశ్ నొక్కి చెప్పారు. ఇక ఎవరైనా మితంగా పద్దతిగా తింటే తనలాగే చక్కగా ఉంటారని చెబుతున్నారు మహేశ్.
సీక్వెల్స్ హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో తన హిట్ సినిమా ‘పోకిరి’కి సీక్వెల్ ఎందుకు రాలేదని అడగ్గా దర్శకుడు పూరి జగన్నాథ్ సరైన కథతో వస్తే తప్పక సీక్వెల్ చేస్తానంటున్నాడు. ఇక ‘సర్కారువారి పాట’ సినిమాలో కీర్తిసురేశ్ పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందంటున్నాడు మహేశ్. సినిమాలో తనకు బాగా నచ్చిన పాట ‘కళావతి’ అని చెబుతూ సినిమాలో ‘నేనున్నాను… నేను విన్నాను’ డైలాగ్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థం అవుతుందని చెబుతూ ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్ లేదని వివరించారు మహేశ్.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!