Mahesh Babu: నా వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తుంటాయి. అలాగే ప్రతి ఆర్టిస్ట్ ను మిమిక్రీ చేస్తుంటారు. దీని గురించి మహేశ్ బాబుని అడిగినపుడు తన వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరని అన్నారు. తన వాయిస్ ని క్యాచ్ చేయటం అంత ఈజీ కాదని అందుకే ఎవరూ చేయలేదని అన్నారు. కొంత రేంజ్ వరకూ ఓకె కానీ పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేరన్నది మహేశ్ నొక్కి చెప్పారు. ఇక ఎవరైనా మితంగా పద్దతిగా తింటే తనలాగే చక్కగా ఉంటారని చెబుతున్నారు మహేశ్.
సీక్వెల్స్ హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో తన హిట్ సినిమా ‘పోకిరి’కి సీక్వెల్ ఎందుకు రాలేదని అడగ్గా దర్శకుడు పూరి జగన్నాథ్ సరైన కథతో వస్తే తప్పక సీక్వెల్ చేస్తానంటున్నాడు. ఇక ‘సర్కారువారి పాట’ సినిమాలో కీర్తిసురేశ్ పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందంటున్నాడు మహేశ్. సినిమాలో తనకు బాగా నచ్చిన పాట ‘కళావతి’ అని చెబుతూ సినిమాలో ‘నేనున్నాను… నేను విన్నాను’ డైలాగ్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థం అవుతుందని చెబుతూ ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్ లేదని వివరించారు మహేశ్.
Also Read
తాజావార్తలు
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!