ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.. కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్లటమే ఆలస్యం. ఇక SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమా టైటిల్.. ఇదేనంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయతే ముందుగా ఈ…
ఇటీవల ‘సర్కారువారి పాట’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమా ఫస్ట్లుక్, టైటిల్ టీజర్ను మే 31 న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటానికి దర్శకుడు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్కు అచ్చివచ్చిన ‘అ’ సెంటిమెంట్ను ఈ సినిమాకు అనుసరించి ఈ మూవీకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘ఒక్కడు, దూకుడు’లో…
సూపర్స్టార్ మహేశ్ బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ నమోదవుతాయని ‘సర్కారు వారి పాట’ మరోసారి నిరూపించింది. సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్న ఈ చిత్రం.. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు తిరిగి సాధారణ ధరలకే అందుబాటులోకి రావడంతో.. రెండో వారాంతంలోనూ ఇది అదిరిపోయే వసూళ్ళు కొల్లగొట్టింది. ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డుల్ని పటాపంచలు చేసిన ఈ చిత్రం.. సెకండ్…
ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ఫుల్ స్వింగ్లో ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఖైదీ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత విజయ్తో ‘మాస్టర్’ బ్లాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ రెండు చిత్రాలు తమిళంలోనే కాదు, తెలుగులోనూ కమర్షియల్ విజయాలు సాధించాయి. అందుకే, అతనితో చేతులు కలిపేందుకు మన తెలుగు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ ఈ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. కథ వర్కౌట్ అయితే, వీరి…
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్…
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కూడా! అయితే, అప్పట్నుంచి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. మహేశ్ పూర్తిగా ‘సర్కారు వారి పాట’లో మునిగిపోవడంతో, అతడు ఆ సినిమా నుంచి ఫ్రీ అయ్యేదాకా SSMB28ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ రిలీజవ్వడం, అది మంచి విజయం సాధించడంతో.. SSMB28 ప్రాజెక్ట్ తిరిగి ట్రాక్లోకి వచ్చేసింది.…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శనివారం పలువురు యూట్యూబర్లతో చిట్చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో హిట్ అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం మహేష్- త్రివిక్రమ్ రంగంలోకి…
‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ మధ్య ఉండే లెగ్ ఎపిసోడ్పై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్వితీయార్థంలో కీర్తిపై మహేశ్ కాలేసుకొని పడుకోవడం చాలా వల్గర్గా ఉందని, అసలు ఇది అవసరమా? అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పష్టత ఇచ్చేందుకు దర్శకుడు పరశురామ్ మీడియా ముందుకొచ్చాడు. అందులో ఎలాంటి వల్గారిటీ లేదని, ఒకవేళ వల్గారిటీ ఉంటే, స్వయంగా మహేశే వద్దని చెప్పేవారని అన్నాడు. తల్లి దగ్గర నిద్రపోయే…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారువారి పాట. ఇటీవలే రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. వింటేజ్ మహేష్ లుక్ పోకిరి, దూకుడును గుర్తుచేస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రశంసలు అందించారు. తాజగా ఈ సినిమాపై సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసల జల్లును కురిపించారు.…