MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లాలోని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఖర్గోన్ నివాసి అయిన 52 ఏళ్ల పండ్ల వ్యాపారి ఇక్బాల్ ఖాన్ ఆపిల్స్పై మురికి మురుగు నీటిని చల్లి అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లను.. మురికి నీటితో కలుషితం చేసి హానికరంగా మార్చాడు.
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే భర్త భార్యను చంపడం.. లేదా భార్య భర్తను హత్య చేయడం వంటివి చూస్తున్నాము.. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఒక చిన్న విషయానికి భర్త తన భార్యను హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్త వివరాల్లోకి వెళితే.. దేవ్, కుసుమ్ కు రేండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఏడాది వయసు ఉన్న బాబు ఉన్నాడు. కుసుమ్ తనకు భర్తకు తెలియకుండా ఫోన్ లో…
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కలియుగి కొడుకు తన తండ్రిని కత్తితో 13 సార్లు దారుణంగా దాడి చేశాడు. దీంతో అతను కేకలు వేయడం మొదలు పెట్టాడు.
ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు కాజేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. వారిపై చీటింగ్ కేసు కింది కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. కానిస్టేబుల్స్ కాచేసిన డబ్బు ఓ వ్యాపారికి చెందిన హవాల డబ్బుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇండోర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. డిసెంబర్ 23న స్థానికి వ్యాపారి అంకిత్ జైన్ అహ్మదాబాద్కు చెందిన కన్హయ్య లాల్కు రూ. 14 లక్షలు ఒక…
Madhya Pradesh: US, యూరోపియన్ కోర్టులు నేరస్థులకు 100-200 సంవత్సరాల జైలు శిక్ష విధించిన వార్తలను ఇది వరకు వినే ఉంటాం. కానీ భారతదేశంలో అలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు.