ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది.. లంచం ఇస్తే గానీ వైద్యం అందని పరిస్థితి నెలకొంది.. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పేద ప్రజలను డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.. తాజాగా మరో ఘటన జరిగింది.. మచిలీపట్నానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. అతను ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.. పోస్ట్మార్టం కోసం డాక్టర్ ను సంప్రదించారు.. అయితే,…
CM YS Jagan: చంద్రబాబు పేదల ఇళ్ళను సమాధి కట్టే స్థలం అంటాడు.. శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇళ్ళు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అన్న స్పృహ అయినా చంద్రబాబుకు ఉందా? అని ఫైర్ అయ్యారు.. ఒక పక్షి కూడా సొంతంగా ఒక గూడు కట్టుకుని తన కుటుంబంతో ఉంటుంది.. కానీ, పేదల ఇళ్ళను అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం…
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలను ఆయన కనుక్కున్నారు. ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ పాదరక్షల షోరూంకు తీసుకెళ్లి, నచ్చిన చెప్పులు కొనిచ్చారు. చెప్పులు ఎలా ఉన్నాయమ్మా... లూజుగా ఉన్నాయా... సరిపోయాయా అంటూ అడిగి…
Jr NTR Photos In Chandrababu Rally: చంద్రబాబు ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హంగామా చేశారు తెలుగు తమ్ముళ్లు.. మచిలీపట్నం వెళ్తున్న చంద్రబాబుకి విజయవాడలో భారీ ఎత్తున స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు.. ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి తారక రత్న ఫోటో లను చూపిస్తూ హల్ చల్ చేశారు నందమూరి అభిమానులు.. గతంలో ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ఫొటోలతో పాటు.. తాజాగా, ఆస్కార్ ఉత్సవంలో పాల్గొన్న యంగ్ టైగర్…
Pawan Kalyan: ప్రస్తుతం బందర్ మొత్తం ఒకేఒక మాట వినిపిస్తోంది.. అదే పవన్ కళ్యాణ్. నేడు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం కావడంతో మచిలీపట్నంలో దిగ్విజయ భేరీ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Perni Nani: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. జనసేన సభ కేవలం చంద్రబాబు, పవన్ ల తస్మదీయ దూషణల సభ మాత్రమే.. మనం ఏం చేశాం.. మనలో లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయ పార్టీ లక్షణం.. కానీ, చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాడు అంటూ మండిపడ్డారు. తన పార్టీని అభిమానించే వారందరినీ…
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. అయితే, సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు.