Pawan Kalyan: నేడు మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ( సోమవారం ) మచిలీపట్నంలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నంలో మహాత్మాగాంధీకి పవన్ నివాళులర్పించనున్నారు. అనంతరం వారాహి యాత్రలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే.. కృష్ణాజిల్లా కార్యవర్గంతో సమావేశం కానున్న జనసేన అధినేత.. అనంతరం సభలో ఎలాంటి విషయాలను మాట్లాడాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు.
Read Also: 2BHK Houses: నేడే డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ.. ఎవరెవరు ఎక్కడంటే..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
కాగా, వారాహి యాత్ర నాలుగో దశ మొదటి రోజు అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనతో పాటు టీడీపీ శ్రేణులు సైతం వారాహి యాత్రకు కదలొచ్చారు. రెండు పార్టీల జెండాలతో సందడి వాతావరణం కనిపించింది. ప్రత్యేక పరిస్థితుల్లో సపోర్టుగా నిలబడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రారంభించారు.
Read Also: Bandaru satyanrayana: అనకాపల్లిలో ఉద్రిక్తత.. బండారు సత్యనారాయణమూర్తి ఇంటి చుట్టు పోలీసులు
వారాహి విజయయాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు.. వైసీపీ ప్రభుత్వాన్ని దించేయడమే మా లక్ష్యం అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో నేను గెలిచుంటే నేడు డీఎస్సీ అభ్యర్థులు ఇలా ప్లకార్డులు పట్టుకుని నిలుచోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని పవన్ అన్నారు. సీఎం జగన్ లాంటి వేల కోట్ల రూపాయలు దోచేసిన తర్వాత కూడా ఇంకా దోచుకుంటూనే ఉన్నాడన్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!