నేడు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పట్టపగలు రద్దీగా ఉండే రోడ్డుపై చేతిలో తుపాకీతో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. 11 సెకన్ల ఈ వీడియోలో, రద్దీగా ఉండే రహదారి మధ్యలో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పిస్టల్ బట్ తో కొట్టి, ఇతరులతో పాటు రచ్చ సృష్టించినట్లు చూడవచ్చు. అలాగే వాహనాల నుంచి హారన్ ల బీప్ సౌండ్స్ కూడా వినిపిస్తోంది.…
Lucknow: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర నాథ్ దూబే భార్య మోహిని దూబేను దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది.
Theft: ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంటి యజమానికి నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో చోటు చేసుకుంది. నిందితుడిని లక్నో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది.
LS Elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి, అమేథీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2023 తుది ఫలితాలు ఈరోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు వచ్చింది. శ్రీవాత్సవ లక్నోకు చెందిన నివాసి.
CM Yogi : దేశంలో లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి అన్ని పార్టీలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించడం ప్రారంభించాయి. కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శనివారం బులంద్షహర్, హత్రాస్, గౌతమ్ బుద్ధ నగర్లలో పర్యటించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో (Uttar Pradesh Kanpur) ఇద్దరు బాలికల మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు.