తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు.
ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు.
ఒక అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్తున్నప్పుడు, రొమాంటిక్ లొకేషన్ను ఎంచుకుంటారు. వారిని మంచి రెస్టారెంట్ లేదా పార్కుకు తీసుకెళ్లడం పరిపాటి. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా డేటింగ్ జరగాలని కోరుకుంటారు. కానీ., ఓ మనిషి తన జీవితంతో పాటు తన ప్రేయసి జీవితంను కూడా రిస్క్ లో పెట్టాడు. వెరైటీ డేట్ ప్లాన్ కోసం వారిదహరి జీవితాలను పణంగా పెట్టాడు. అతను ఆమెను మరపురాని డేటింగ్ సాహసానికి తీసుకెళ్లాడు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత ఎవరూ భయపడకుండా…
ప్రియురాలితో కలిసి ఓయోకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జాచర్లకు చెందిన హేమంత్ (28) ఒక ఇటుకల ఫ్యాక్షరీలో పనిచేస్తున్నాడు. గత ఏడేళ్ల నుంచి వారి ప్రాంతానికి చెందిన యువతి (27) తో పరిచయం ఏర్పడింది. అదికాస్త ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. వీరిద్దరూ సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఓ…
మాములుగా లవర్స్ ఎలా ఉంటారు.. ఇంట్లో ఎవరికి తెలియకుండా ప్రపంచాన్ని చుట్టేస్తారు.. ఊహల్లో తేలిపోతారు.. రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.. మొన్నీమధ్య లవర్స్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఘటన తెగ వైరల్ అయ్యింది.. ఇప్పుడు అదే తరహాలో మరో జంట రెచ్చిపోయింది.. జిమ్ కు వెళ్తూనే మొత్తం ఖాళీ చేస్తుండేవారు… జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టారు. అంతేకాదు.. తనకు అన్నం పెట్టిన సంస్థలోనే కన్నింగ్ ప్లాన్ వేసి నేరాలకు పాల్పడ్డారు. యూకేలో…
Marriguda Chain Snatcher: నల్లగొండ జిల్లాలో చైన్ స్నాచర్ ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. స్కూటీలో ఇద్దరు కలిసి ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు దొంగలించి అక్కడి నుంచి పరారైన దృష్యాలు సీసీ టీవీలో రికార్డు కావడంతో ఈ వార్త వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి జనాలు పాపులర్ అవ్వాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరోవైపు నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులను పబ్లిక్ లోనే చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు.. అయిన కొందరి బుద్ది మారలేదు.. వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట సన్నిహితంగా…
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు..చుట్టూ ఎవరున్నా కూడా పెద్దగా పట్టించుకోరు.. తమలోకం తమదే.. రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు.. అది చూసిన వారంతా వారిని మందలించారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్ మొదలెట్టింది. దీంతో…
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లైకుల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. మరికొంతమంది ఏకంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.. కొన్ని సార్లు వారిని కని, పెంచి, పెద్దవాళ్ళని చేసిన తల్లిదండ్రులని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లవ్ లో ఉన్నామనగానే సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. దానికితోడు సోషల్ మీడియా తోడు ఒకటి తయారయ్యింది తాజాగా లవర్స్ కాస్త క్రేజీగా ఉండాలని ఆలోచించారు.. చివరికి నడ్డి విరగొట్టుకున్నారు.. ఇందుకు సంబందించిన…