2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
మాజీ ఎంపీ, సినీనటి జయప్రదకు న్యాయస్థానంలో ఊరట లభించింది. స్వర్ పోలీస్ స్టేషన్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన కేసులో రాంపుర్లోని ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది.
Kejriwal Health Condition: లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు.
Stock Market Crash: ఓ వైపు దేశంలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మరోవైపు వస్తున్న ట్రెండ్స్ స్టాక్ మార్కెట్ కు రుచించడం లేదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్షీణతతో ప్రారంభమై కొద్దిసేపటికే సునామీగా మారింది.
Naveen Patnaik : జూన్ 1న ఒడిశాలో జరగనున్న చివరి దశ ఎన్నికలకు ముందు సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేపై ఎన్నికల సంఘం (ఇసిఐ) పెద్ద చర్య తీసుకుంది.
Loksabha Elections 2024 : ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా చోట్ల నిరసనలు ప్రారంభమైనట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం నాలుగో దశ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక సోమవారం నాడు జరగబోయే నాలుగో దశలో ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికలు…
Actress Rupali Ganguly: టీవీ నటి రూపాలీ గంగూలీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 'అనుపమ', 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' వంటి సీరియల్స్లో పనిచేసిన రూపాలీ బుధవారం (మే 1) బీజేపీలో చేరారు.
Prakash Raj: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశప్రజలు తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేసి దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తున్నారు.