Kejriwal Health Condition: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై తీహార్ జైలు అధికారులు క్లారిటీ..?
- సీఎం కేజ్రీవాల్ 8. 5కేజీల బరువు తగ్గిపోయారని ఆప్ ఆవేదన..
- ఆప్ నేతల ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసిన తీహార్ జైలు అధికారులు..
- కేవలం 2 కిలోల బరవు మాత్రమే తగ్గిపోయారు: తీహార్ జైలు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal Health Condition: లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి ఇవాళ జైలు అధికారులు లేఖ రాశారు. కేజ్రీవాల్ జైలులో 8.5 కిలోల బరువు తగ్గలేదు.. కేవలం రెండు కిలోల బరువు మాత్రమే తగ్గారు అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీన తొలిసారిగా తీహార్ జైలుకు వచ్చినప్పుడు కేజ్రీవాల్ బరువు 65 కిలోలు ఉండగా.. ఎన్నికల ప్రచారం పూర్తి చేసి జూన్ 2న తిరిగి తీహార్ జైలుకు వచ్చినపుడు ఆయన బరువు 63.5 కేజీలు ఉన్నారని తీహార్ జైలు అధికారులు లేఖలో వెల్లడించారు.
Read Also: Siva karthikeyan Son Pavan: హీరో కొడుకుకు బారసాల.. పేరు ఏం పెట్టారంటే..?
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
కాగా, జులై 14వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ బరువు 61.5 కేజీలు ఉన్నారని పేర్కొన్నారు. రెండు కిలోల బరువు మాత్రమే కేజ్రీవాల్ తగ్గిపోయారని తీహార్ జైలు అధికారులు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే స్పష్టమైన కారణాలతో కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారు.. కేజ్రీవాల్ ఇంటి భోజనాన్ని తీసుకోవడం లేదు.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిరంతరం సీఎం కేజ్రీవాల్ను పర్యవేక్షిస్తోందని జైలు అధికారులు చెప్పారు. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మెడికల్ బోర్డు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని వారు వెల్లడించారు. ప్రజలను గందరగోళపరిచేందుకు వారిని తప్పుదోవ పట్టించడానికి ఆప్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని జైలు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!