ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. “RAPO19” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈరోజు రివీల్ చేశామని మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ని విడుదల చేశారు మేకర్స్. “ది వారియర్” అంటూ మూవీ టైటిల్…
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే తగిలిన గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో కోలుకుని, మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా “RAPO19” అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను ఈరోజు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో…
కొన్ని నెలల క్రితం హీరో రామ్ పోతినేని తన కొత్త ప్రాజెక్ట్ #RAPO19 షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన మెడకు గాయమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా ప్రకటిస్తూ కొన్ని నెలలు రామ్ విశ్రాంతి తీసుకుంటాడని తెలిపారు. అయితే ఈ విషయం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అందుకే గత కొన్ని నెలలుగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు.…
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. హీరో రామ్ పోతినేని, విలన్ ఆది పినిశెట్టి తెలుగువాళ్ళైతే, దర్శకుడు లింగుస్వామి తమిళియన్. చిత్రం ఏమంటే… ఇటు రామ్ సరసన, అటు ఆది సరసన నటిస్తున్న ఇద్దరు అందాల భామలు కన్నడిగలు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న కృతీశెట్టి……
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో యూనిట్ టాకీ పోర్షన్ను చిత్రీకరిస్తోంది. తాజా అప్డేట్ ఏమిటంటే “రాపో19” ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయట. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ రామ్ పోతినేని నటిస్తున్న ఈ సినిమా ఆడియో హక్కుల కోసం ఏకంగా రూ.2.75 కోట్లు ఖర్చు…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ కెరీర్లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో “రాపో19” ఒకటి. ఇది ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో…
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చడంతో పాటు అభినందించి వెళ్ళారు. హైదరాబాద్, వైజాగ్ లో ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి. చిత్రం ఏమంటే… రామ్ తో ఈ మూవీలో ఎవరు ఢీ కొట్టబోతున్నారనే విషయంలో ఇంతవరకూ…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్ లో ఓ బహు భాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమా…
తమిళ చిత్ర పరిశ్రమలో కాపీ వివాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో ఎ.ఆర్.మురుగదాస్, శంకర్ వంటి దర్శకులు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పందెం కోడి’ ఫేమ్ లింగుసామి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆ మూవీపై మరో తమిళ దర్శకుడు సీమాన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం లింగుసామి…
‘ఉస్తాద్’ రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్లో శ్రీనివాస్ చిట్టూరి తీస్తున్న ద్విభాషా చిత్రం రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి ఆరంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఊర మాస్ సినిమాగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై తెరకెక్కనుంది. రామ్ తొలి బైలింగ్వల్ సినిమా ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లింగుసామి తీస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి హీరోయిన్గా నటించనుంది. ‘దృశ్యం’,…