Jharkhand : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో దీపోత్సవ్ 2023 ఏడవ ఎడిషన్ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని యూపీ సర్కార్ చూస్తోంది.
Deadly lightning : వర్షం వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు చూసే ఉంటాం. అవి ఎలా వస్తున్నాయంటే రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు శబ్ధం, కాంతి వస్తుందని చాలా మంది చెబుతుంటారు.