Jharkhand : జార్ఖండ్లో పిడుగుపాటు.. ఇద్దరు యువ ఫుట్బాల్ ఆటగాళ్లు మృతి, 10 మంది గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బరియాతు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో మధ్యాహ్నం కొంతమంది అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను దీపక్ కుమార్, వీరేంద్ర గంజులుగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు.
మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం చివరి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోందని తెలిపారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే రెండు చోట్ల ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దీని ధాటికి ఇద్దరు ఫుట్బాల్ ఆటగాళ్లు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
Also Read
- Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే "పచ్చిమిరపకాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Read Also:Joe Root: రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టిన రూట్!
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
అనంతరం ఈ విషయాన్ని గమనించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ గాయపడిన ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. క్షతగాత్రులందరికీ చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో దీపక్ కుమార్, వీరేంద్ర గంజులు ఉన్నారు. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు.
ముగ్గురి పరిస్థితి విషమం
ఆసుపత్రిలో అందుతున్న సమాచారం ప్రకారం గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఘటనపై సమాచారం ఇస్తూ పిడుగుపాటుకు గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అదే సమయంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Read Also:SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా..
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!