భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. breaking news, latest news, telugu news, Moosarambagh Flyover, big news
సంగారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ చెందిన పలువురు నాయకులు, వారి మద్దతుదారులు బుధవారం హైదరాబాద్లో ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. సంగారెడ్డి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్తో పాటు కొండాపూర్ మండలం అనంతసాగర్, breaking news, latest news, telugu news, mla jagga reddy, harish rao,
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదని ఆయన హితవు పలికారు. breaking news, latest news, telugu news, Prakash Javadekar, udayanidhi,
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, నియమాల వల్ల కొందరు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. దేశ, విదేశాల్లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరల్డ్ వైడ్ గా మోదీ పేరు అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. మోదీ అంత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే మోదీకి అనేకమంది అభిమానులు సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు.. ఆయన పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.. గతంలో చాలామంది ఆయనకు ప్రత్యేమైన గిఫ్ట్ లను పంపించారు.. తాజాగా…
ఒకప్పుడు ఏదైనా కావాలంటే బయటకు వెళ్లి కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు.. జనాలు ఆన్లైన్ యాప్ లపై బాగా ఆధారపడ్డారు. ఒక్కరోజు ఇవి బంద్ అయితే విలవిల లాడిపోతారు చాలామంది.. అలాంటిది మూడురోజులు ఈ డెలివరీ సర్వీసులు బంద్ అయితే ఇక జనాల పరిస్థితి ఏంటి.. అసలు మూడురోజులు ఈ సేవలు బంద్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం జీ20 సదస్సుకు ఈసారి మన దేశం ప్రాతినిధ్యం వహిస్తున్న…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కొనసాగుతుంది.. తెలంగాణా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు… ఈ క్రమంలో ములుగు, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్…
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పెరుగుతున్న సైబర్క్రైమ్లను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిందని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. breaking news, latest news, telugu news, big news, cp ranganath