తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. breaking news, latest news, telugu news, kishan reddy, bjp
ప్రధాని మోడీ నిన్న నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. బీజేపీ నేతలను కుక్కలుగా అభివర్ణించారు. dk aruna fires on minister ktr
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. దాంతో ఎక్కువగా యువత ఈ యాప్ ను వాడుతున్నారు.. ఈ యాప్ ద్వారా మెసేజ్లతోపాటు వీడియోలు, ఫొటోలు, ఫైల్స్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది వాట్సాప్ను ఇష్టపడుతున్నారు.. మొన్నీమధ్య వాట్సాప్ లో వీడియో రికార్డింగ్ ఫీచర్ ను కూడా ను అందించారు.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందించారు.. ఆ ఫీచర్…
ఈ భూప్రపంచంలో కన్న తల్లి కన్నా గొప్పవారు ఉండరు.. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించినట్లు చెబుతున్నారు.. అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది.. తన పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటుంది.. ఏదైనా కష్టం వస్తే తన ప్రాణాలను కూడా అడ్డువేసి బిడ్డను కాపాడుకుంటుంది.. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఇంతకంటే పెద్ద పదం ఉపయోగించినా తప్పులేదు. ఎందుకంటే..…
జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది.
ఒకప్పుడు తల్లి దండ్రులను దైవంగా భావించి పూజించేవారు.. రాను రాను కనీసం మనుషుల మాదిరిగా కూడా చూడటం లేదు.. ఆస్తి ఇవ్వలేదనో లేక ఇంకేదో కారణాలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. కొందరు కొడితే.. మరికొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కన్న తల్లి దండ్రులపై కనికరం లేకుండా తాళ్ళతో కట్టి దారుణానికి ఒడి గడుతున్నారు.. నవమాసాలు కడుపున మోసిన తల్లి, అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రిని సైతం ఆస్తుల కోసం చిత్రహింసలు పెడుతున్నారు కొందరు…
ఏపీ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడబోతుంది. ఇవాళ ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇళ్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అదనంగా మరో లక్ష 2బీహెచ్కే ఇళ్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి breaking news, latest news, telugu news, talasani srinivas yadav