Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Press Meet At Delhi

Kishan Reddy : కేంద్రం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుంది

Published Date :October 4, 2023 , 4:36 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : కేంద్రం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. కృష్ణా వాటర్ పంపకాలపై ఉన్న వివాదాలు అందరికీ తెలుసు అని, ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీ ల వాటర్ గతంలో కేటాయించారన్నారు కిషన్ రెడ్డి.

Also Read : Bandaru Satyanarayana Murthy: టీడీపీ ఆఫీస్‌కు బండారు సత్యనారాయణ.. అందుకే రోజా గురించి మాట్లాడా..!

రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు అయిందని, 2013 లో ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇచ్చిందని, గెజిట్ కాలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్య మొదలయిందని, 2015లో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ వేసిందన్నారు కిషన్‌ రెడ్డి. 2021లో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ ను టి సర్కార్ ఉపసంహరించుకుందని, కృష్ణా నీటి పంపకాల సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కోరాయన్నారు. జూలై 2023లో కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ నివేదిక ఇచ్చారని, పాత ట్రిబ్యునల్ ను రద్దు చేయడం కన్నా . ఉన్నటు వంటి ట్రిబ్యునల్ కే అదనపు నిబంధనలు చేర్చాలని సూచించారన్నా కిషన్‌ రెడ్డి.

Also Read : Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్‌లైన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions