టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజాకు మద్దతుగా అలనాటి తారులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మీనా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. breaking news, latest news, telugu news, big news, actress meena, minister roja,
నేడు టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ముత్తిరెడ్డికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ .. breaking news, latest news, telugu news, muthireddy yadatiri reddy, tsrtc new chairman
బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అందించే శాటిలైట్ల మెగా-కాన్స్టలేషన్ను నిర్మించడంలో ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ఎక్స్తో పోటీ పడేందుకు జెఫ్ బెజోస్ యొక్క టెక్ దిగ్గజం పోటీపడుతున్నందున, అమెజాన్ తన మొదటి రెండు ప్రోటోటైప్ ఉపగ్రహాలను శుక్రవారం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది ప్రాజెక్ట్ కైపర్ అని పిలువబడే కంపెనీ చొరవ యొక్క ప్రారంభ దశలను సూచిస్తుంది, ఇది స్పేస్ఎక్స్ స్టార్లింక్కు పోటీదారుగా ఉపయోగపడే తక్కువ కక్ష్యలో 3,000 కంటే ఎక్కువ ఇంటర్నెట్ ఉపగ్రహాల శ్రేణిని ఏర్పాటు చేయాలని చూస్తోంది. అమెజాన్…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ ను ఎంతో మంది వాడుతున్నారు.. ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ విషయాలను కూడా ఇందులో పంచుకుంటున్నారు.. సెలెబ్రేటీస్ అయితే చెప్పనక్కర్లేదు.. సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటున్నారు.. కాగా, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ప్రముఖులను ఎక్కువ మంది ఫాలో అవుతూ వారి గురించి తెలుసుకుంటుంటారు.. అలాగే ఈ ఏడాది కూడా మనం భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న టాప్ 10 భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశం యొక్క అత్యంత…
వికారాబాద్ జిల్లా తాండూర్ లోని రాజీవ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో వాటర్ క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడి జనార్ధన్ అనే (కూలి ) వృద్ధుడు సంఘటన ప్రదేశంలోనే మృతి చెందాడు.
కామారెడ్డి జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... breaking news, latest news, telugu news, minister ktr, brs, cm kcr
కృష్ణా నది పంపకాలకు సంబంధించి దశాబ్దాలుగా రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వేసిందని, 2010లో తుది నివేదిక ఇచ్చిందన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లుతుందని రాష్ట్రం సుప్రీంకోర్టు లో ఎస్ఎల్పీ వేసిందన్నారు మంత్రి అంబటి. అప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించిందని, breaking news, latest news, telugu news, ambati rambabu, krishna water
మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తు్న్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, harish rao, congress, bjp, brs, cm kcr