సోషల్ మీడియా ప్రాముఖ్యత .. ప్రజలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మే 13 లోక్సభ ఎన్నికల కోసం పార్టీని మరింత విస్తృతం చేయడానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున కనెక్ట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇంటర్నెట్లో మహిళలు, యువత మరియు నవయుగ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడంతో, రాష్ట్రంలోని బిజెపి సోషల్ మీడియా వార్ రూమ్ రాష్ట్రంలోని ఓటర్లను చేరుకోవడానికి వివిధ సోషల్ మీడియా…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవెల్స్ పెరగడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సత్తుపల్లి కాదు ఇది సత్తాపల్లి అని కొనియాడారన్నారు. సత్తుపల్లికి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫీల్ అవుతున్నానని, సత్తుపల్లి తెలుగుదేశం ప్రజలు తలుచుకుంటే ఎక్కడైనా గద్దె ఎక్కోచ్చు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారి కార్యకర్తలకంటే మన తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ పని చేశారని, నేను…
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలు వస్తున్నారు…మోడీ ప్రధాని కావాలని అంటున్నారు…కేంద్ర పథకాల తో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ కే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం…
కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఉంటాయని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని ఇతర పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలను సైతం కలుపుకొని పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ కు చెందిన మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో కెపిహెచ్బి డివిజన్ కి చెందిన గంగా శివకుమారి ప్రధాన…
ఈ మధ్య యాక్షన్ సినిమాలే కాదు.. థ్రిల్లింగ్ కథలతో వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. హీరో నవీన్ చంద్ర మొదటి నుంచి విభిన్న కథలతో అలరిస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్ని ఒక లెక్క.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక లెక్క.. పాత్ర ఏదైనా నేను రెడీ అంటూ నటుడిగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు ఓటీటీ స్పేస్ లో కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.. ‘ఇన్స్పెక్టర్ రిషి’ అనే…
సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా మార్చి 22 న రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోయింది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి..…
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది.. మొదటి సినిమా పెళ్లి సందడి సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఆమె అందం, టాలెంట్ తో వరుస ఆఫర్స్ ను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయ్యింది.. వరుసగా అర డజను సినిమాలల్లో నటించింది.. అయితే ఇప్పుడు తనవద్దకు వస్తున్న సినిమాకు నో చెప్తుందట.. అంతేకాదు సినిమాలకు బ్రేక్ తీసుకుందనే…
మాస్ మహారాజ రవితేజ ఒకపైపు ప్లాపులు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు.. గతంలో ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజులో హిట్ టాక్ అందుకోలేదు.. ఈసారి వచ్చే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద రికార్డు లను అందుకోవాలని సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతున్నాడు.. బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకున్న రైడ్ రిమీక్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరాకెక్కిస్తున్నారు.. రవితేజ…