Home
Latest News
Latest News News
-
Viral News : ఆన్ లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే జన్మలో తినరు..
ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు.. అయితే ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినాలంటే జంకుతున్నారు.. అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారు.. ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ లో ఏదొకటీ వస్తున్నాయి.. మొన్నేమో ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చింది.. తాజాగా ఐస్ క్రీమ్ బాక్స్ లో ఏకంగా జర్రీ కనిపించింది.. వివరాల్లోకి వెళితే.. ఈ… -
Sahitya Academy Yuva Puraskar : తొలిసారిగా గిరిజన వ్యక్తికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం
తెలంగాణకు చెందిన 26 ఏళ్ల ద్విభాషా కవి , చిన్న కథా రచయిత నున్నవత్ కార్తీక్ తన చిన్న కథల సంకలనం ధవలో కోసం సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2024 గెలుచుకున్నాడు. అతి పిన్న వయస్కుడు కావడమే కాకుండా, ఈ అవార్డుతో స్మరించుకున్న మొదటి గిరిజన రచయిత కూడా. అతను రమేష్ కార్తీక్ నాయక్ అనే కలం పేరుతో వ్రాసాడు , అతని క్రెడిట్లో నాలుగు పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో మూడు , ఆంగ్లంలో ఒకటి.… -
Rakshana : ఓటీటీలోకి రాబోతున్న పాయల్ క్రైమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించిన తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలు చేసింది.. గతంలో వచ్చిన మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుంది.. ఆ తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది..… -
Property Registration Charges : ఆగస్టు 1 నుంచి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ
వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ఇది ఆదాయాన్ని పెంచడానికి భూముల మార్కెట్ విలువను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించింది. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారి. స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత విలువను అధ్యయనం చేయడానికి మరియు తదనుగుణంగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను నిర్ణయించడానికి దాన్ని సవరించడానికి కార్యాచరణ… -
Minister Satya Kumar: వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్య కుమార్ యాదవ్.
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్య కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సత్య కుమార్ బాధ్యతల స్వీకరించారు. రాష్ట్రంలో 5.30 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ ఫైలుపై సంతకం చేశానని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేన్సర్ను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించేందుకు నివారణ, అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు. -
Maharaja: బాక్సాఫీస్ వద్ద ‘మహారాజ’ ఊచకోత..ఒక్క రోజుకే 2 లక్షల బుకింగ్స్..
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’.. విజయ్ నటించిన ఈ 50వ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రం వీకెండ్లో దుమ్మురేపుతుంది.. మొదటి షోతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వీకెండ్లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. తన తొలి సినిమా అయినప్పటికీ నితిలన్ స్వామినాథన్ మంచి టాక్ ను అందుకున్నాడు.. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఊచకొత మొదలుపెట్టింది.. కేవలం… -
Minister Narayana: అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలుపుతాం..
మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని.. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తామన్నారు. -
Viswaksen : ఎవరూ ఊహించని పని చేసి షాక్ ఇచ్చిన్ విశ్వక్..
టాలీవుడ్ మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ గామి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ కూడా భారీగా అందుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. మాస్ హీరో… -
Minister Narayana: పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారాయణ
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో మంత్రి నారాయణ తన ఛాంబర్లోకి వచ్చారు. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా ఏ ఛాంబర్లో విధులు నిర్వహించారో.. అదే ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. -
Fake Paneer: పన్నీర్ ను ఇష్టంగా తింటున్నారా ? ఇది ఒకసారి వింటే షాక్ అవుతారు..
కల్తీ గాళ్ళకు కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. పిల్లలు తాగే పాల పొడి నుంచి తినే పండ్ల వరకు ప్రతిదీ కల్తీ కనిపిస్తుంది.. అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా కూడా కేటుగాళ్లు ఎక్కడా తగ్గలేదు. ఇదొక విధంగా కల్తీ చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి ఫేక్ పన్నీర్ వచ్చేసింది. అయితే దాన్ని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందా.. అచ్చం పన్నీరులానే ఉన్నా..…
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!