నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1300 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ నెల 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమై మార్చి 29, 2024 కొనసాగనుంది. దరఖాస్తుదారులందరూ ఎస్ఎస్ఈ జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు ఫారమ్ ఆన్లైన్ ద్వారా గడువు తేదీలోగా పూర్తి…
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల పలు శాఖల్లో ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది.. తాజాగా మరో ప్రముఖ సంస్థ ఎన్ఐఏలో లో ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ రిక్రూట్మెంట్ 2024 ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NIA అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ…
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల వరుసగా ఉద్యోగాల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రోడ్డు, భవనాల శాఖ.. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాల ను తెలుసుకుందాం..…
బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ పీఎన్బీ లోభారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,025 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం 1,025 పోస్ట్లు.. పీఎన్బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1,025 పోస్ట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్-క్రెడిట్ 1000 పోస్ట్లు, మేనేజర్-ఫారెక్స్ 15 పోస్ట్లు,…
గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్గార్డ్లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.. అర్హతలు, జీతం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. జనరల్…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్తుంది.. ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తంగా 198 ఖాళీలను భర్తీ చేయనుంది… ఖాళీల వివరాలు.. లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు,…
ఈ మధ్య నిరుద్యోగులు వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్ట్లకు దరఖాస్తు చేయాలనుకుంటే సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు..మొత్తం 12 పోస్ట్ల భర్తీ…
ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 22 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి ,…
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 500 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, చివరి తేదీ మొదలగు విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య: 500 పోస్టుల వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం)-500 పోస్టులు.. అర్హతలు.. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.…