కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారు. క్లాస్రూమ్లో ఉండగానే దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యుల ఆందోళనకు గురయ్యారు.
Congress Leader Gopal Keshawat's Daughter Kidnapped In Jaipur: కాంగ్రెస్ నేత కుమార్తె అహరణకు గురైంది. కూరగాయలు కొనేందుకు బజారు వెళ్లిన సమయంలో అపహరణకు గురైంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గోపాల్ కేశావత్ కుమార్తె 21 ఏళ్ల అభిలాష కూరగాయలు కొనేందుకు స్కూటర్ పై బయటకు వెళ్లింది. ఆ సమయంలోనే కిడ్నాప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం జైపూర్ నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో…