ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర 2024 నవంబర్ నెలలో చివరికి చేరుకుంది. నవంబర్ 2న గంగోత్రి ధామ్ తలుపులు మూసేయగా.. నవంబర్ 3న కేదార్నాథ్ ధామ్ ఆలయాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు కూడా చట్ట ప్రకారం మూసివేశారు. మే 10న ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఈ ఏడాది గంగోత్రి,
Kedarnath Dham: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్నాథ్ గుడి తలుపులు శీతాకాలం కోసం నవంబర్ 3న మూసివేయబడతాయి. శీతాకాలం కోసం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. శనివారం ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో
Kedarnath Dham : ఉత్తరాఖండ్లోని బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొంతమంది భక్తులు కూర్చున్న హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Uttarakhand Weather: కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆచారాల ప్రకారం, కేదార్నాథ్ ధామ్ తలుపులు భక్తుల కోసం ఉదయం ఏడు గంటలకు దర్శనం కోసం తెరవబడ్డాయి.
Love Proposal: సోషల్ మీడియాలో వైరల్గా మారేందుకు రోజూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పొట్టి బట్టలు వేసుకుని మెట్రోలో వస్తుంటే మరికొందరు డ్రెయిన్లో పడుకుంటారు.
Kedarnath Disaster: కేదార్నాథ్ ధామ్లో వరదలు సంభవించి నేటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ నేటికీ 2013 జ్ఞాపకాలు గుర్తుకు వస్తే గుండె వణికిపోతుంది. అందరూ కలిసి ఆ విషాదాన్ని ఎదుర్కొన్నారు.
Kedarnath Dham: కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్నాథ్ ధామ్కు హెలికాప్టర్ల