Wife beats husband in Kanpur: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నాయి. దీని వల్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలే కాదు భార్యలు కూడా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పోలీస్ కానిస్టేబుల్ అయిన భర్తను చితక్కొట్టింది భార్య. తనకు అన్యాయం చేస్తున్నాడని నడిరోడ్డుపైనే దాడి చేసింది. బట్టలు చింపుతూ.. తిడుతూ పోలీస్ మొగుడిపై తన ప్రతాపాన్ని చూపింది. ఈ మొత్తం వీడియోను…
Young Boy: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అనూజ్ పాండే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తల తిరగడంతో కిందపడిపోయాడని అందరూ భావించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనూజ్ గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి…
భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి దానిని వీడియో తీశాడు ఓ భర్త. యూపీలోని కాన్పూర్లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త సంజయ్ వీడియో తీయడం గమనించి తన ప్రయత్నం విరమించి. బయటకొచ్చిన శోభితా గుప్తా.. మళ్లీ భర్తతో గొడవ జరగడంతో ఉరి వేసుకుని చనిపోయింది.
People looted 500 liters of diesel from the tanker in uttar pradesh: ఫ్రీగా వస్తే దేన్ని కూడా విడిచిపెట్టే కాలం కాదు ఇది. అలాంటిది డిజిల్ ఫ్రీగా దొరుకుతుందంటే ఇక ప్రజలు ఎగబడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజిల్ ట్యాంకర్ కు ఓ వైపు ప్రమాదం జరిగితే.. ఎలాంటి భయం లేకుండా జనాలు బకెట్లతో ఎగబడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే కాన్పూర్ కు సమీపంలో…
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అందులో పోస్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అవతలి వ్యక్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. కరోనా సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం బాగా పెరిగింది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ నేతలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో అందుబాటులో ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. యూపీలోని సుల్తాన్పూర్కు చెందిన మహిహ ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసే సమయంలో…
మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారంలాంటి కుటుంబాన్ని తన చేతులారా చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్…