up accident: చెరువులో పడ్డ ట్రాక్టర్.. 26మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
up accident: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని ఘటమ్ పూర్ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రికా దేవి ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న యాత్రికుల ట్రాక్టర్ ఘటంపూర్ ప్రాంతంలోని చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో 26మంది మరణించారు. మరో 16మంది తీవ్రంగాయ గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. చెరువు నుంచి ఇప్పటి వరకు 22మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ విశాఖ్ తెలిపారు.
Read also: tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్
Also Read
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయాలపాలైన వారికి 50వేల రూపాయలను ఇవ్వనున్నట్లు పీఎంవో ప్రకటించింది. ఈ దుర్ఘటన తనను బాధించినట్లు మోదీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Read also:lizard in the curry: హాస్టల్ వంటలో బల్లి.. 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత
అలాగే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను యోగి పర్యవేక్షించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను వేగిరం చేయాలంటూ మంత్రులు రాకేష్ సచన్, అజిత్ పాల్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!