Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kanakadurga Temple

Kanakadurga Temple News

    • Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..
      #ఆంధ్రప్రదేశ్

      Bhavani Devotees: భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. నవరాత్రులు ముగిసినా తగ్గని రద్దీ..

      వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు…
    • Dasara Navaratri 2022: ఆరో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీ మహాలక్ష్మిగా కనకదుర్గమ్మ..
      #ఆంధ్రప్రదేశ్

      Dasara Navaratri 2022: ఆరో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీ మహాలక్ష్మిగా కనకదుర్గమ్మ..

      విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. బెజవాడలో వెలిసిన జగన్మాత.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. భక్తుల కొంగు బంగారంగా పిలుచుకునే అమ్మవారు.. ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులను కాపాడుతున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి.. ఇవాళ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిగా దర్శనం ఇస్తున్నారు.. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి దేవి… జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టంగా చెబుతారు.. మూడు శక్తుల్లో ఒక శక్తి అయినా శ్రీ…
    • Jp Nadda: మోదీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ది చెందుతోంది
      #ఆంధ్రప్రదేశ్

      Jp Nadda: మోదీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ది చెందుతోంది

      బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ప్రసాదం, చిత్రపటాని ఆయనకు అందజేశారు. ఎప్పటినుంచో జగన్మాత కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నానని.. ఇప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మంచి పాలన అందాలని కోరుకున్నారు. KA PAUL:…
    • ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…
      #Top Story

      ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…

      ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.   ఆరో రోజైన నేడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు.  ఈరోజు మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో సుమారు ల‌క్ష‌మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు, కుంకుమ‌ల‌ను అమ్మ‌వారికి స‌మ‌ర్పించ‌నున్నారు.  అమ్మ‌వారికి సంబంధించి ఆగ్‌మెంట్ రియాల్టీ…
    • కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి త‌ల‌కు గాయం… కార‌ణం…
      #Top Story

      కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి త‌ల‌కు గాయం… కార‌ణం…

      నిన్న‌టి రోజున తిరుప‌తిలో జ‌న ఆశీర్వాదస‌భ‌కు హాజ‌రైన కిష‌న్ రెడ్డి ఆ స‌భ త‌రువాత ఈరోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.  అనంత‌రం ఈరోజు మ‌ధ్యాహ్నం కిష‌న్ రెడ్డి విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించారు.  కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి, ఆల‌య అధికారులు స్వాగ‌తం ప‌లికారు.  ద‌ర్శ‌నం చేసుకొని కారు ఎక్కుతుండ‌గా కారు డోర్ త‌గ‌ల‌డంతో ఆయ‌న త‌ల‌కు స్వ‌ల్ప‌గాయం అయింది. స్వ‌ల్ప‌మైన గాయ‌మేన‌ని, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.…
    ←12

తాజావార్తలు

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!

  • Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా

  • IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..

  • PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత

  • Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions