Off The Record: తెలంగాణలో అవినీతి అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది ఏసీబీ. గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులపై ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించింది. రెండేళ్లలో వందలాది మంది అక్రమాలపై కేసులు నమోదు చేసింది. వందల కోట్ల నగదు, ఆస్తులను సీజ్ చేస్తూ అధికారులను జైలుకు పంపించింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, జిహెచ్ఎంసి, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్…
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్ట్ పై దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ACB విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపిన లేఖను సిఎస్ కు పంపారు. ACB డిజి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ACB విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన అధికారుల దగ్గర భారీగా అక్రమ డబ్బును గుర్తించారు ACB అధికారులు. ACB విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు…