జియో యూజర్ల కోసం తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ ను తీసుకొస్తోంది. కంపెనీ మీకు గొప్ప ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్ చాలా పాతదే అయినప్పటికీ, ఆ కంపెనీ ఇటీవల దాని ప్రయోజనాలలో కొన్ని మార్పులు చేసింది. కస్టమర్లకు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. జియో తన ప్రీమియం యూజర్లకు రూ.3,599 వార్షిక రీఛార్జ్ ప్లాన్ను అందిస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇది ఉచిత డేటా, OTT, AI కి…
ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో కూడిన ప్లాన్స్ ను అందిస్తోంది. అయితే జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. జియో రూ. 448 వాయిస్ ఆన్ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ కంటే కాల్ చేయడానికి ఇష్టపడే వారి కోసం ఇది ప్రవేశపెట్టింది. Also Read:Hindupuram: వైసీపీ…
మొబైల్ యూజర్స్ కోసం రిలయన్స్ జియో తన పోర్ట్ఫోలియోలో బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బెనిఫిట్స్ ఎక్కువగా అందిస్తోంది. జియో మూడు నెలల వ్యాలిడిటీతో చాలా ప్లాన్స్ ను అందిస్తోంది. ఈ ప్లాన్లతో ఎక్కవ డేటా, ఉచిత ఓటీటీ యాప్ లను అందిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి జియోలో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ…
JIO Recharge: ప్రస్తుతం దేశంలో జియో (Reliance Jio) అత్యధిక యూజర్లను కలిగి ఉన్న టెలికాం నెట్వర్క్గా కొనసాగుతుంది. తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచుతూ, వారు కోరుకునే ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఇకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ఆకట్టుకునే ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్ను లాంచ్ చేసిన జియో.. తాజాగా మరోమారు ఓ అద్భుతమైన సూపర్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Also Read: Good Bad Ugly: గుడ్.బ్యాడ్.అగ్లీకి…
ఒక్క క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేని రోజులు ఇవి. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో నిర్వహణ కష్టంగా వుందని ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. వీఐ, జియో, ఎయిర్ టెల్.. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ధరలు పెంచినా దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం బీఎస్ఎన్ ఎల్ మాత్రం తన ఛార్జీల్లో మార్పులు చేయలేదు. ఎయిర్ టెల్ రూ. 179 జియో రూ.155 వీఐ…
మొబైల్ వినియోగదారులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా చార్జీలను అమాంతంగా పెంచింది. 20 శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. పెంచిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా ఛార్జీలు పెంచిన సంగతి తెల్సిందే. ఇప్పుడు అదే బాటలో జియో కూడా నడుస్తుంది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయడానికే ఛార్జీలను పెంచుతున్నట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సవరించిన…