సంచలనాలకు మారుపేరు జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో నెట్ వర్క్, జియో ఫోన్లతో మార్కెట్ లో అదరగొడుతోంది. తక్కువ ధరల్లోనే 4జీ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ కు గురిచేసింది. ఇప్పుడు యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 699కే జియో 4G ఫోన్ ను అందిస్తోంది. జియోభారత్ కే1 కార్బ
రిలయన్స్ జియో కస్టమర్ల కోసం సరికొత్త రిచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తక్కువ ధరల్లోనే డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తోంది. మీరు చౌక ధరల్లో డేటా, కాల్స్ అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లైతే రూ. 155 కంటే తక్కువ ధరల్లోనే రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లతో రూజువారి �
Reliance Jio Offer: ఎవరైతే తక్కువ మొత్తంలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోసం చూస్తున్నారో ఈ వార్త మీకోసమే. రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్, బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల విస్తృత శ్రేణిని కలిగి ఉంది. ఇది కాకుండా, కంపెనీ తన జియో ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్లాన్ల జాబితాను కలిగి ఉంది. ఒక�
మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను బలవంతం చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సిమ్ కార్డ్ని ఉపయోగించడం కోసం సగటున రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది.
Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్ని అందించబోతోంది. క్వాల్కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచ�
Jio 895 : జియో కంపెనీ సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. తక్కువ ధరలో జియో తాజా ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్, డేటా లభిస్తుంది.
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియ
జియో వచ్చిన రోజునుండి టెలికాం రంగంలో దూసుకపోతునే ఉంది. అయితే తాజాగా 5జీ స్మార్ట్ఫోన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కోసం గూగుల్ తో తాజాగా రిలయన్స్ జతకట్టింది. ఈ విషయాన్ని తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇరు కంపెనీలు కొత్త 5జీ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించడం కోసం