జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఓటీటీ హీరోయిన్ అన్న ముద్ర చెరిపేసుకుంటోంది. కెరీర్ స్టార్టింగ్లో వరుస పెట్టి ఉమెన్ సెంట్రిక్ ఓటీటీ సినిమాలు, సిరీస్లు చేయడంతో డిజిటల్ డ్రామా గర్ల్గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు 12 సినిమాలు చేస్తే పావు వంతు సినిమాలు ఓటీటీని పలకరించినవే. మిస్ అండ్ మిసెస్ మహీ నుండి థియేట్రికల్ పిక్చర్ల వైపే మొగ్గు చూపుతోంది ఈ క్యూటీ పై. చివరి సారిగా ఓటీటీ కోసం వరుణ్ ధావన్తో బవాల్ మూవీ చేసింది…
చాలా మంది నటులు సినిమాలు మాత్రమే కాకుండా .. వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. నిత్యవసర వస్తువుల నుంచి లగ్జరీ ప్రోడక్టుల వరకు ప్రముఖ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ పోస్ట్ చేయడానికి కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం కొన్ని కంపెనీలకు చెందిన ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు.
ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది సొగసుల సుకుమారి జాన్వీ కపూర్. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది జాన్వీ పాప. ఓ సారి ఆ ఫొటోస్ పై ఓ లుక్కేద్దాం పదండి.. ఎర్రటి పొడవాటి డ్రెస్ లో కిస్సిక్ చూపులతో ఫోటోలకు ఫోజులిస్తున్న జాన్వీ ని చుస్తే పోతుంది మతి జాన్వీ.. జాన్వీ.. జాన్వీ.. ఆ కళ్ళకు ఏమి పుస్తున్నావ్ అంత అందంగా దగా దగా…
Janhvi Kapoor : ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా దేవర. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైన సంగతి అందరికి విదితమే.
గతంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో రశ్మిక పదే పదే విజయ్ ఇంటికి వెళ్ళడం, పండగలలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో గడపటం వంటివి అందుకు నిర్ధారణగా సోషల్ మీడియా కథనాలు వండి వార్చింది. దీనిని విజయ్ ఖండించటంతో కథనాలు ఆగిపోయాయి. అయితే తాజాగా మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దానికి కాఫీ విత్ కరణ్ షో వేదికగా మారింది. కాఫీ…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాన్వీ తన సోదరి ఖుషీ కపూర్, స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఈ విహారయాత్రను సరదాగా గడుపుతున్నారు. కొన్ని రోజుల నుంచి జాన్వీ ఇన్స్టాగ్రామ్ లో వారి సరదాగా గడుపుతున్న పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ఆ పిక్స్ అన్నీ నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎడారిలో జాన్వీ,…
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాహ్నవి కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో జాన్వీ షేర్ చేసిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరోసారి బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. సూర్యాస్తమయంలో బీచ్ లో పొట్టి బట్టలు ధరించి కన్పించింది జాన్వీ. ఈ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి.…