రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు…
ఈ మధ్య రైల్వే శాఖలో అనేక సమస్యలు వస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమస్యలు, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఐఆర్సీటీసీ ద్వారా కుటుంబ సభ్యుల కాని వారికి టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ ప్రకటించింది. రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ సహా 26 రైళ్లను 45 రోజుల…
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే.. మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నెంబర్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు 139 నంబర్కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.
ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర’ మరో యాత్రను ప్రకటించింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది, అదే సమయంలో ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్ చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు,…
భారతదేశంలో అనేకమంది ప్రయాణం చేసే సమయంలో ముందుగా రైల్వే మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం సుదూర ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రోడ్లపై ఇబ్బంది పడకుండా రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి అనేకమంది ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ లో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణికులు ఎక్కువ కావడంతో జనరల్ బోగిలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారాయి. AP…
ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పెద్ద సంఖ్యలో రైలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఆధునిక పరికరాలతో కూడిన ఈ రైళ్లకు చాలా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడొస్తుందా అని ప్రయాణికులు నిరీక్షిస్తున్న తరుణంలో రైల్వే యంత్రాంగం ఈ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ దిశగా కొత్త అడుగు పడింది. Also read: Rapido: హైదరాబాద్ సహా నాలుగు…
నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. Also read: Shocking video: బైకర్పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్ ఇందులో…
మనలో చాలామంది ప్రయాణం చేయడానికి ఎక్కువగా రోడ్డు మార్గాలను ఉపయోగిస్తారు. వీలైతే రైలు లేదా ఫ్లైట్స్ ఉపయోగిస్తారు. ఇకపోతే సేఫ్టీ జర్నీ కోసమే అయితే మాత్రం కచ్చితంగా ట్రైన్ జర్నీ ని ప్రేఫర్ చేసేవారు చాలా ఉంది ఎక్కువ. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్న, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కానీ.. కుటుంబంతో కలిసి సురక్షితంగా వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణానికి ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇకపోతే ట్రైన్ ఓ రిజర్వేషన్ సీట్స్…
మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే.,…
Swiggy: ఇకపై రైళ్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీలు చేయనుంది. ఈ మేరకు స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఆరు నెలల్లో 59కి పైగా రైల్వే స్టేషన్లలో తమ సేవలను విస్తరించాలని యోచిస్తోంది. మార్చి 12 నుంచి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లలో ఆహారాన్ని డెలివరీ చేయనున్నారు. IRCTC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్…