IRCTC Meals: విజయవాడ రైల్వేస్టేషన్లో స్పెషల్ కౌంటర్.. రూ. 20కే భోజనం..
నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.
Also read: Shocking video: బైకర్పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఇందులో భాగంగా 20 రూపాయలకే ఎకనామి మీల్స్, అలాగే 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అంటూ రెండు వేరు వేరు పదార్థాలను అందిస్తున్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఐఆర్సీటీసీతో కలిసి రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
Also read: Israel: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్ ఆర్మీ.. 40 టెర్రర్ టార్గెట్లు ధ్వంసం..
ముఖ్యంగా జనరల్ బోగీలలో ప్రయాణం చేసే ప్రయాణికుల ఆకలి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకొని ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమం కేవలం వేసవికాలం పూర్తయ్యే వరకు మాత్రమే ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇలాంటి కౌంటర్లను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం రెండు స్టేషన్లో మాత్రమే ఏర్పాటు చేసినట్లు రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ మీడియా పూర్వకంగా తెలిపారు. నిజంగా జనరల్ భోగీలు ఆగే చోట ఈ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా అనేకమందికి ఆకలికి తీర్చే విధంగా సదుపాయాన్ని కల్పించారు అధికారులు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!