Fan Reveals MS Dhoni’s Promise: ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని హత్తుకుని.. మాట్లాడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ అభిమానితో ధోనీ…
Highest Team Scores in IPL History: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) చరిత్ర సృష్టించింది. ఓ సీజన్లో అత్యధిక సిక్స్లు నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ బ్యాటర్లు ఏకంగా 178 సిక్స్లు బాదారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (165), కోల్కతా నైట్ రైడర్స్ (141), ఢిల్లీ క్యాపిటల్స్ (135), ముంబై ఇండియన్స్ (133), పంజాబ్ కింగ్స్ (120), రాజస్థాన్ రాయల్స్ (112), చెన్నై సూపర్ కింగ్స్ (107)…
Most Hundreds Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆల్టైమ్ రికార్డును నమోదు చేసింది. అత్యధిక సెంచరీలు నమోదైన సీజన్గా ఐపీఎల్ 2024 నిలిచింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన ఈ సీజన్లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్టైమ్ రికార్డ్. ఐపీఎల్ 2023లో 12 శతకాలు నమోదయ్యాయి. 17వ సీజన్లో మొత్తం 13 మంది ప్లేయర్స్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2024లో…
Shah Rukh Khan and Gautam Gambhir Meets several times in Mannat: కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. చెపాక్ మైదానంలో మే 26న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కాగా ప్రణాళికలు రచిస్తూ.. వెనకుండి కోల్కతాను నడిపించాడు. ప్రస్తుతం…
Andre Russell, Ananya Panday’s Dance Video Goes Viral: కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. మే 26న చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పదేళ్ల టైటిల్ కరువును తీర్చుకోవడమే కాకుండా.. మూడో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో విజయం తర్వాత కేకేఆర్ ప్లేయర్స్ మైదానంలోనే భారీ సంబరాలు చేసుకున్నారు. ఇక రాత్రి జరిగిన…
Lady Cricket User Shares Braless Pics for KKR Winning: కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 టైటిల్ను గెలుచుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ని ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కేకేఆర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్లో మిచెల్ స్టార్క్ నేతృత్వంలోని KKR బౌలర్లు బౌలింగ్ చేసిన తీరుకి SRH బ్యాట్స్మెన్లు దీనికి పరిష్కారం కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో ఐపీఎల్…
ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో.. ఎస్ఆర్హెచ్ టీమ్ మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో.. తమ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం నింపారు. 'మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో రాణించారని చెప్పుకొచ్చింది.
Mitchell Starc React on IPL 2024 Price: ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత మొత్తం అవసరమా?, ఒక్కో బంతికి అన్ని లక్షలా? అంటూ అటు కేకేఆర్పై.. ఇటు స్టార్క్పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్ స్టేజ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. 12 మ్యాచుల్లో కేవలం 12 వికెట్స్ మాత్రమే తీశాడు. కొన్ని మ్యాచ్లలో…
Uppal Stadium Awarded Best Pitch and Ground in IPL 2024: ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫైనన్లో సన్రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయిన ఎస్ఆర్హెచ్.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఎస్ఆర్హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్రైజర్స్కు చిన్న ఓదార్పు దక్కింది.…
SRH Captain Pat Cummins Said KKR bowled fantastically in IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమను దెబ్బకొట్టాడని సన్రైజర్స్ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్కతానైట్ రైడర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని…