KTR: రూ.400కోట్లతో గ్లాండ్ ఫార్మా విస్తరణ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఇందులో భాగంగా మంత్రి కెటిఆర్తో ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Read Also: Jharkhand: లవర్తో మాట్లాడుతుందని కూతురు హత్య.. అత్యాచారంగా చిత్రీకరించే ప్రయత్నం
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
కంపెనీ యజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్లాండ్ ఫార్మా రావడం వల్ల రాష్ట్ర లైఫ్ సైన్సెస్ జీనోమ్ వ్యాలీల శక్తి మరింత బలోపేతమవుతోందన్నారు. బయోలాజికల్స్, బయోసిమిలర్, యాంటీబాడీస్,రీకాంబినెంట్ ఇన్సులిన్ వంటి అధునాతన రంగాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి గ్లాండ్ ఫార్మా నిరంతరం కృషి చేస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ భారతదేశంలో దాదాపు 1,000 మిలియన్ యూనిట్ల పూర్తి ఫార్ములేషన్ సామర్థ్యంతో ఎనిమిది తయారీ కేంద్రాలను నిర్వహిస్తోందన్నారు.
Read Also: Maoist Warning: కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టుల వార్నింగ్..
- Tags
- glandpharma
- investment
- ktr
తాజావార్తలు
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!