Aadhaar Pan Link: పొదుపు పథకాల్లో పెట్టుబడికి ఇది చేయాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Pan Link: దేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పథకాలపై వడ్డీ రేటు కూడా బాగుంటుంది. కాబట్టే ఎక్కువ మంది ఈ పథకాలలో భారీ మొత్తంలో పెట్టుబడి పెడతారు. ఈ స్కీమ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సురక్షితమైన పెట్టుబడి మాత్రమే కాకుండా మంచి రాబడికి కూడా హామీ ఇస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ పెట్టుబడిదారులు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు, ఈ ప్రయోజనం పొందాలంటే ముందుగా ఈ పని చేయాలి. లేకుంటే పథకం ప్రయోజనాలు లభించవు.
Read Also: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా.. మళ్లీ పెరగనున్న డీఏ
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
చిన్న పొదుపు పథకాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్టుబడిదారుల KYCని చేయడం ఇప్పుడు తప్పనిసరి చేసింది. ఈ పథకాలలో ఇప్పుడు ఆధార్ కార్డ్ – పాన్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 31న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పుడు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఆధార్ కార్డు నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి స్థిర పరిమితి కోసం పెట్టుబడిదారులు పాన్ కార్డ్ (ఆధార్ పాన్ లింక్) లింక్ చేయాలి. లేకుంటే వినియోగదారులు నష్టపోతారు. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టేవారు తప్పనిసరిగా 30 సెప్టెంబర్ 2023లోపు ఆధార్ నంబర్ను సమర్పించాలి. మీరు PPF, SSY, NSC, SCSS లేదా ఇతర చిన్న పొదుపు పథకాల కోసం ఖాతాను తెరిచి, ఆధార్ కార్డ్ నంబర్ లేదా పాన్ కార్డ్ జోడించకపోతే, వారు వెంటనే దీన్ని చేయాలి. కొత్త ఖాతా తెరవడానికి కూడా ఈ నిబంధన వర్తింపజేయబడింది. వారు ఖాతా తెరిచిన ఆరు నెలలలోపు KYCని పూర్తి చేయాలి. కానీ ఆ తర్వాత నిబంధనలను అనుసరించకపోతే ఖాతా స్తంభింపజేయబడుతుంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు 1 అక్టోబర్ 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఈ కస్టమర్ల ఖాతా కూడా స్తంభింపజేయబడుతుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!