PPF Scheme: నెలకు రూ.5వేలు పెడితే రూ.42లక్షలు పొందే గోల్డెన్ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PPF Scheme: PPF స్కీమ్లో పెట్టుబడిదారులకు గుడిన్యూస్. ఈ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి 42 లక్షల రూపాయలు లభిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ సమయంలో పెట్టుబడికి ఉత్తమ ఎంపిక. ఇందులో ప్రభుత్వ హామీతో పాటు మీ డబ్బు కూడా భద్రంగా ఉంటుంది. వీటన్నింటితో పాటు మంచి రాబడి కూడా పొందుతారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
దీర్ఘకాలానికి డబ్బును పెట్టుబడి పెట్టడానికి PPF పథకం ఉత్తమ ఎంపిక. ఇందులో మీరు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అందుకు మీరు పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీ లభిస్తుంది. వీటితో పాటు మార్కెట్లోని హెచ్చు తగ్గులు ఇలాంటి ప్రభుత్వ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. PPF పథకంలో ప్రతి నెలా 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే. కాబట్టి ఏడాది పొడవునా మీ పెట్టుబడి రూ.60,000 అవుతుంది. దీన్ని 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీలో మీ డబ్బు రూ.16,27,284 అవుతుంది. తదుపరి 10 సంవత్సరాలకు డిపాజిట్ చేయాలి. 25 సంవత్సరాల తర్వాత మీ ఫండ్ దాదాపు 42 లక్షలు (రూ. 41,57,566) అవుతుంది. ఇందులో మీరు పెట్టింది రూ.15,12,500, వడ్డీ ఆదాయం రూ.26,45,066.
Read Also: Two Women Fight : మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు మహిళలు
మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో కనీసం రూ. 500తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇందుకు మీ దగ్గరలోని పోస్టాఫీసు లేదా బ్యాంక్ నుండి ఎక్కడైనా తెరవవచ్చు. జనవరి 1, 2023 నుండి, ప్రభుత్వం ఈ పథకంలో 7.1 శాతం వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది. PPF పథకం మెచ్యూరిటీ 15 సంవత్సరాలు ఉంటుంది.ఈ పథకంలో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు లోన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో వడ్డీ ద్వారా వచ్చే మొత్తం కూడా పన్ను రహితం.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!