సొంతగడ్డపై వెస్టిండీస్ను వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ చేసిన భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. దాంతో ఈ సిరీస్కు స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్తో సిరీస్లో బ్యాటర్గా అదరగొట్టిన స్మృతి.. ఇప్పుడు కెప్టెన్గానూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 11 నుంచి మ్యాచ్…